Home » uttarakhand
ఓటరు జాబితా నుంచి పేర్లను చేర్చడం, తొలగించడంలో బీజేపీ నిమగ్నమైందని ఆరోపించారు.
ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉన్నట్లు తెలిసింది. బస్సు ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ కుటుంబం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చింది.
ఈ ట్రాక్ వెంట సైనికులకు సంబంధించిన ఆర్మీ వాహనాలను తరలిస్తుంటారు.
ఉత్తరాఖండ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవిస్తున్నాయి. కేదార్ నాథ్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. కేదార్నాథ్ లోయ మార్గం తెగిపోవడంతో ..
Uttarakhand Accident : 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Divyanshu Rawat : చిన్నతనం నుంచి తాను ఆర్మీ యూనిఫాం వేసుకోవాలని కలలు కన్నాడు. ఇప్పుడు, అతను ఎట్టకేలకు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) పరీక్షలో విజయం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.
‘ఏం జరుగుతోంది? బాటిల్స్ విసిరితే జరిగేది ఏంటి? చెప్పండి.. ఈ షో ఆగిపోతుంది.. మీకు అదే కావాలా?’ అని అడిగింది.
రోడ్డుపక్కనున్న లోయలోకి కారు దూసుకెళ్లడంతో.. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా.. ఒక విద్యార్థినీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.