Home » uttarakhand
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం అలర్ట్ అయింది. వెంటనే పాఠశాల యాజమాన్యంలో పనిలో నిర్లక్ష్యంగా ఉన్న ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరోవైపు ఇద్దరు టైర్లపై ..
ఇక నుంచి దేవభూమి ఉత్తరాఖండ్ మదర్సాలలో అరబిక్ తో పాటు సంస్కృత భాష కూడా బోధించబడుతుంది.వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
అయితే అప్పటికే అతనికి వివాహం అవడంతో డెహ్రాడూన్ లో ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కిరాయికి తీసుకొని శ్రెయా శర్మను అందులో ఉంచాడు. ఇలా మూడేళ్లుగా ఆమె వద్దకు వస్తూ పోతూ ఉన్నాడు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవశాలున్నాయని వెల్లడించింది.
ఫోనులో మాట్లాడుతూనే సాక్షాత్తూ ముఖ్యమంత్రికే నిర్లక్ష్యంగా శాల్యూట్ చేసిన ఏఎస్పీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ నుంచి దిగగానే, కోట్ద్వార్ అడిషనల్ సూపరింటెండెం
డెహ్రాడూన్ ప్రాంతంలో తక్కువ సమయంలోనే భారీ వర్షపాతం నమోదు కావడంతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఒకరు దేశ ప్రధాని సోదరి.. మరొకరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సోదరి.. ఇద్దరు ఓ ఆలయం వద్ద కలిసారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారు ఒకరినొకరు పలకరించుకున్న విధానం, సింప్లిసిటీ నెటిజన్ల మనసు దోచుకుంది.
ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం సేవిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. అక్కడ మద్యం సేవిస్తున్న మహిళను కూడా చూశాడు. మహిళతో మాట్లాడి భోజనం చేస్తానని చెప్పి టెంపోలో తన గదికి తీసుకొచ్చాడు.
వెయిటర్గా పనిచేశాడు.. 8 రెస్టారెంట్టు ప్రారంభించాడు. బాలీవుడ్లో సెలెక్ట్ కాలేదు.. చైనాలో పాప్యులర్ స్టార్ అయ్యాడు.
కాలం మారుతోంది. మనుషుల ఆలోచనల్లోను మార్పులొస్తున్నాయి. మార్పు మంచిదే. ఆ మార్పులో భాగంగా ఓ తండ్రి తన కుమార్తె రజస్వల అయ్యిందని ఇది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.