Home » uttarakhand
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
భర్త, పిల్లలను వదిలేసి వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యపై భర్త పిటీషన్ వేశాడు. ఆ పిటీషన్ ను విచారించిన కోర్టు అతనికి షాకిచ్చింది.
మహిళా భక్తురాలు గర్భగుడిలో శివలింగంపై కరెన్సీ నోట్లు విసురుతున్న సమయంలో ఆమెపక్కనే పలువురు భక్తులు ఉన్నారు. మంత్రాలు పఠిస్తూ మహిళను ప్రోత్సహించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో కనిపించింది.
ఇకపై శరీరంపై నిండుగా దుస్తులు ధరించిన వారికే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి ప్రవేశం ఉంటుందట. ముఖ్యంగా మహిళలు 80% తమ శరీరాన్ని కప్పి ఉంచాలని అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో వర్ష ప్రభావం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్ద్వార్, నైనిటాల్, పితోర్ఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తు�
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
అది ఏటీఎమ్..? లేక పాముల పుట్టా? ఏటీఎం మిషన్ నుంచి డబ్బులకు బదులు పాములు బయటకు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పాములు ఏటీఎం మిషన్ నుంచి బయటకు తీశారు.
ఓ యవకుడు పాముని కసకసా నమిలేశాడు. రక్తంకారుతున్న పాముపై కూల్ డ్రింక్ పోసుకుని ఏదో స్నాక్ తిన్నట్లుగా నమిలేశాడు.
యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది
Viral Video: "జీవితమే ఒక ఆట.. సాహసమే పూబాట" అంటూ కొండవీటి దొంగ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాటపాడుతూ గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తారు. అదే రేంజ్లో ఓ యువకుడు ఎద్దుపై ఎక్కి స్వారీ చేసుకుంటూ వెళ్లాడు. ఇది సినిమా కాదు కాబట్టి ప్రజలు అతడిని చూసి బెంబేల�