Home » uttarakhand
హత్య చేసిన నిందితుడికి కేవలం 30 సెకన్లలో పట్టించిన డాగ్ ‘బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద మంత్’ అవార్డు పొందింది.
ఓ మహిళా న్యాయవాదిని ప్రేమపేరుతో వేధించాడు ఓ సీనియర్ లాయర్. ప్రేమించాను..పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు. కానీ నాకు అటువంటి ఉద్ధేశం లేదుని తెగేసి చెప్పింది మహిళా న్యాయవాది.అయినా వెంటపడ్డాడు. దీంతో సదరు సీనియర్ లాయర్ ఆ మహిళా న్యాయవాది ముక్కు కొ�
జీవన్ సింగ్ అనే వ్యక్తి 23 ఏళ్ల క్రితం తన భార్యకు రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. 1,999 పేజీల ‘ప్రేమలేఖ’ రాశారు జీవన్ సింగ్ తన భార్యకు. ఈ భారీ ‘ప్రేమలేఖ’ రాయటానికి జీవన్ సింగ్ కు మూడు నెలల సమయం పట్టిందట. ఈ ప్రేమికుడి ప్రేమను వ్యక్తంచేసే ఈ అపురూ
ఇటీవల ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి �
జోషిమఠ్లోని 863 బిల్డింగులలో పగుళ్లు వచ్చినట్లు డీఎమ్ తేల్చారు. వీటిలో 181 ఇళ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి నివాసయోగ్యం కావని అధికారులు గుర్తించారు. దీంతో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని
మానవ సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా దళితులు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అవమానాలు, దాడులకు గురవుతూనే ఉన్నారు. గుడిలో దేవుడికి దండం పెట్టుకునే భాగ్యాన్ని కూడా దళితులకు కల్పించడం లేదు అగ్ర వర్ణాలు. ఓ దళితుడు గుడిలోకి ప్రవేశించడంతో అతడిపై మండుతున
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
జోషిమఠ్ ఉన్న చోమోలీ జిల్లాలోని కర్ణ ప్రయాగ్లోనూ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం జోషిమఠ్కు 80 కిలో మీటర్ల దూరం ఉంది. ఇక్కడ 50 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఈ నగరంలో మొత్తం 50వేల మందికిపైగా నివసిస్తున్నారు.