-
Home » uttarkashi tunnel rescue
uttarkashi tunnel rescue
25 రోజులకు సరిపడా ఆహారం ఉంది.. సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడి అనుభవం
మా శిక్షణ ప్రకారం, మేము చిక్కుకున్న వెంటనే నీటి పైపును తెరిచాము. నీరు పడటం ప్రారంభించగానే బయట ఉన్న వ్యక్తులు మేము లోపల చిక్కుకున్నామని అర్థం చేసుకుని మాకు ఆక్సిజన్ పంపడం ప్రారంభించారు
ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 17 రోజుల తర్వాత బయటికి వచ్చిన కార్మికులు
17 రోజుల అనంతరం కార్మికులు బయటికి వచ్చారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.
మరో 2 మీటర్లు మాత్రమే తవ్వాలి.. అది పూర్తైతే 41 మంది కార్మికులు బయటికి వచ్చేస్తారు
ఈ ఆపరేషన్ కోసం మూడు బృందాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించనుందని హస్నైన్ వెల్లడించారు. వారు లోపలికి వెళ్లి ఇతర ఏర్పాటు చేస్తారు
ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో 17 రోజులకు శుభవార్త.. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
మంగళవారం ఉదయం సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీయవచ్చన్న సమాచారం అందగానే.. కొడుకు కోసం మౌనంగా ఎదురుచూస్తూ కూర్చున్న తల్లి ముఖంలో వెలిగిపోయింది
కాసేపట్లో సొరంగం నుంచి బయటికి రానున్న 41 మంది కూలీలు.. రెస్క్యూ ఆపరేషన్ గురించి 10 కీలక అంశాలు
ఉత్తరకాశీ జిల్లాలో ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు 17 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్తో పాటు, భారత ఆర్మీ సైనికులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కోసం సంఘటనా స్థలంలో ఉన్నారు.
ఉత్తరకాశీ సొరంగ ప్రమాదం పనుల్లో డ్రిల్లింగ్ మిషన్ ఫెయిల్.. కార్మికుల్ని రక్షించేందుకు రంగంలోకి ఎలుక మైనర్ల బృందం
ఉత్తరకాశీ సొరంగంలో ఎలా తవ్వుతారో ఆయనే స్వయంగా వారే చెప్పారు. ఎలుక మైనర్లు మొదట ఇద్దరు వ్యక్తులు పైప్లైన్లోకి వెళతారు, ఒకరు ముందుకు దారి తీస్తారని, మరొకరు చెత్తను ట్రాలీలో లోడ్ చేస్తారని చెప్పారు