Home » uttarpradesh
రక్షా బంధన్ పండుగ అంటే అన్నాచెల్లెళ్లకు ఎంతో ఇష్టం. ఒక్క తోబొట్టువకే కాకుండా బంధుత్వం ఉన్న ఎవరికైనా రాఖీ కట్టి వారి బంధాన్ని మరింత పెంచుకుంటారు. ఈ పండుగ రోజు భారతీయులందరూ ఇంటి దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ గ్రామంలో 65 స�
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో నిద్రపోతున్న ఓ యువకుడి ప్యాంటులో పాము దూరింది. దీంతో అతని పాట్లు పగవాడికి కూడా వద్దురా బాబూ అన్నట్లుగా అయిపోయింది పాపం ఆ యువకుడి పరిస్థితి. కదిలితే లోపల దూరిని పాము ఎక్కడ కాటేస్తుందోననే భయంతో పాపం అతన
యూపీలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే దొరికాడు. గురువారం(జూలై 9,2020) పోలీసులు వికాస్ను అరెస్ట్ చేశారు. వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబేని యూపీ పోలీసులు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీ
పోలీసులు అంటేనే రక్షకభటులు.. నేరస్థుల పని పడుతూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో గ్యాంగ్స్టర్ జరిపిన కాల్పుల్లో ఏకంగా 8మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అసలు గ్యాంగ్స్టర్ అంత ప్లాన్డ�
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ హాస్పిటల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. ఓ సామాజికవర్గంపై మత వివక్ష చూపింది.
మానవత్వం మంటకలుస్తోంది. విలువలు దిగజారిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మనిషిని రాయిలా మార్చాయి. మనిషి ఎంతకు దిగజారిపోయాడంటే.. ఎదుటి వ్యక్తి
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కరోనా భయం అమాయకుల ప్రాణాలు తీస్తోంది. కరోనా సోకి కొందరు
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. అత్యవసరమైన
పరీక్షహాల్లో ఓ బాలిక పరీక్ష రాస్తున్న దృశ్యం చూస్తే అయ్యో..బిడ్డా ఎంత కష్టమొచ్చింది..అయినా సరే పట్టుదలతో పరీక్ష రాస్తున్నావు..నీ పట్టుదలకు హ్యాట్సాఫ్ అనాలని పిస్తుంది. ముక్కులో ఆక్సిజన్ పైప్. పక్కనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఇంటర్ పరీక్�
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో పైపులైన్లో విషవాయువు లీకైన ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. గురువారం (ఫిబ్రవరి 6,2020) ఉదయం 8 గంటలకు జరిగింది. సీతాపూర్ పట్టణంలోని బిస్వాన్ కొత్వాలి ప్రాంతంలోని జలాల్ప�