uttarpradesh

    గ్రేటర్ నోయిడాలో యాక్సిడెంట్..8 మంది మృతి

    March 29, 2019 / 04:21 AM IST

    యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

    లక్నోలో భారీ అగ్నిప్రమాదం

    February 13, 2019 / 10:09 AM IST

    ఉత్తరప్రదేశ్ లక్నోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    పోటెత్తిన భక్తులు : కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు

    February 11, 2019 / 07:44 AM IST

    ప్రయాగ్ రాజ్:  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న  కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా ఆదివారం కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.  దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు హర్ హర�

    కాంగ్రెస్ నిర్ణయం సరైనదే..ప్రియాంకకు వెల్ కమ్ చెప్పిన అఖిలేష్

    January 27, 2019 / 10:28 AM IST

    ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై  ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లోకి కొత్తవాళ్లు ఎంత మంది వస్తే అంత సంతోషమని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారిని స్వాగతిస్తుందని   అఖిలేష్‌ అన్నారు. యూపీ తూర్పు ప్

    ఇక కాస్కో : గంగలో మునకేసి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలెట్టనున్న ప్రియాంక

    January 27, 2019 / 06:20 AM IST

    ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైన ప్రియాంక గాంధీ ఫిబ్రవరి 4న పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాతో పాల్గొని పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె బాధ్య�

    ఇందిరాగాంధీ-2 : మోడీని ఢీ కొట్టనున్న ప్రియాంక

    January 23, 2019 / 08:04 AM IST

    2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంకాగాంధీ డైరక్ట్ ఎంట్రీ సంచలనంగా మారింది. సొంత పార్టీలో బిగ్ డెవలప్ మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అంటున్నారు. ఇప్పుటివరకు అమ్మ సోనియా, అన్న రాహుల్ నియోజకవర

    అర్థకుంభమేళా : పుణ్యస్నానం చేసిన స్మృతి

    January 15, 2019 / 09:21 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : అర్ధకుంభమేళా ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 �

    గుడిలో రాజకీయం : పిల్లలకూ లిక్కర్ బాటిల్స్

    January 8, 2019 / 09:16 AM IST

    అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్‌ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో  జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట�

    బీజేపీకి బ్యాడ్ న్యూస్ : ఎస్పీ బీఎస్పీ పొత్తు

    January 5, 2019 / 04:41 PM IST

    లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీకి ఒంటరి పోరు

10TV Telugu News