Home » uttarpradesh
husband extra marital affair : తాళి కట్టిన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ ,కుట్లుపూర్ గ్రామానికి చెందిన పాన్ దేవి అనే మహిళ భర్త హరిభరణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న�
Uttar Pradesh father friend 3 year old girl raped,murdered : ఉత్తరప్రదేశ్ లో నేరాలకు అడ్డాగా మారిపోయింది.చిన్నారుల నుంచి పండు ముసలివారిపై కూడా అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల అత్యాచారాల ఘటనలు మరింతగా పెరిగిపోయాయి. చిన్నారులు కామాంధుల కిరాతకానికి ఛిద్రమైపోతున్నారు. లేత �
girls should carry knife for self defence : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టటానికి సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలు, మహిళలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహనా సదస్స�
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో రోడ్డు పక్కన బహిరంగ మూత్రవిసర్జన చేశాడనే కారణంతో నలుగురు హోం గార్డులు ఒక వ్యక్తిని పోలీసుస్టేషన్ కు రమ్మన్నారు. అక్కడ అతనిపై కేసు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరించారు. లఘుశంక తీర్చుకున్న కారణంగా ఈ తలకా�
ఉత్తరప్రదేశ్ అనే మాట వినిపిస్తే చాలు ఏం నేరం జరిగిందో..ఏ చిన్నారి జీవితం ఛిద్రం అయిపోయిందో..ఏ తల్లికి కడుపుకోత..గుండె కోతను రాజేసిందో అనే ఆందోళన నెలకొనే పరిస్థితిగా మారిపోయింది. నేరాలకు అడ్డాగా..ముఖ్యంగా చిన్నారులపై..యువతులపై జరిగే అఘాయిత్య�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క
ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా కంధ్లా పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ కాలేజీలో పని చేస్తున్న వివాహితపై అక్కడే పని చేసే ఇద్దరు ఉద్యోగులు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాదు దాన్ని వీడియో తీసి ఆమెను తరచూ బెదిరిస్తున్నారు. కోరిక తీర్�
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్�
సోషల్ మీడియాలో అయ్యే పరిచయాలు తో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది. స్నేహితులు స్నేహం కన్నా వివాహేతర సంబంధాలు పెట్టుకోటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. బంగారంలాంటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. పచ్చటి కాపురాలను నాశనం చే�