Home » uttarpradesh
మనం ఇంట్లో వండిన అన్నం కొంచెం పలుకుగా ఉంటేనే తినడానికి ఇబ్బందిపడతాం. ఒకవేళ తిన్నా అరుగుదల సరిగా ఉండక కడుపునొప్పి రావటం ఖాయం. అలాంటిది 40ఏళ్లుగా ఓ వ్యక్తి ఇసుకనే ఆహారంగా మార్చేసుకున్నాడు. వినడానికి కొంచెం విచిత్రగా ఉన్నప్పటికీ..
దేశ రాజధాని పరివాహక ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించింది....
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. బారాబంకి జిల్లాలో భార్యతో మనస్పర్ధలు రావటంతో భార్యను హత్యచేసేందుకు భర్త కొత్త ట్రిక్క ప్రయోగించాడు.
రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది చనిపోయారు. 20మందికి గాయాలయ్యాయి.
మ్డెసివిర్ ఇంజక్షన్ కోసం కరోనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు.. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకును బ్రతికిచుకునేందుకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కోసం రింకీదేవీ అనే మహిళ చీ
అక్రమ సంబంధాల మోజులో పడి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికానందంకోసం కన్న బిడ్డలను కూడా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వింటూ ఉన్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలిలో ప్రేమికుడితో సన్నిహితంగా ఉండటం కూతురు చూసిందని కన్నతల్లి
ఉత్తరప్రదేశ్లో దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. పదోతరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. బలవంతంగా విష పదార్థం తినిపించడంతో బాధితురాలు మృత్యువాతపడింది.
దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు తెగబడుతున్నారు. పశువుల్లా మీద పడి కామ కోరికలు తీర�