Home » uttarpradesh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో నలుగురు 14ఏళ్లలోపువారే.
ఎలుకలు వందల కిలోల గంజాయిని తిన్నాయా..? కొంచెం వింతగానే ఉన్నా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కోర్టుకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను హత్యచేసింది. ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు తల్లి, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో 'ద్వీపాలతో' వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత�
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.
తన ప్రియుడితో కలిసి స్కూటీపై షికారుకెళ్తున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అక్కడే అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్యను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల ఎత్తులో నిర్మించిన ట్విన్ టవర్స్ ను ఆదివారం కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
యూపీ బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఎక్స్ప్రెస్వేపై గుంతలు ఏర్పడ్డాయి.
సంచలన నిర్ణయాలకు కేంద్రంగా నిలిచే సీఎంలలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒకరు. మరోసారి దేశవ్యాప్తంగా యోగి ఆధిత్యనాథ్ పేరు మారుమోగుతుంది. వచ్చే ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు సెలవును రద్దు చేస్తూ యోగి నిర్ణయించా�
ఉత్తరప్రదేశ్ లో అల్లర్లకు యోగి సర్కార్ కౌంటర్ యాక్షన్ కు దిగింది. షహరాన్ పూర్ లో బుల్డోజర్లను దింపింది. నిన్న నమాజ్ తర్వాత..