Home » V Narayanan
ప్రస్తుతం కక్ష్యలో ఉన్న భారత ఉపగ్రహాల సంఖ్య 55 అని, అయితే ఇది సరిపోదని, రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య కనీసం 150కి పెరగాలని ఇస్రో ఛైర్మన్ స్పష్టం చేశారు.
ఈ వైఫల్యం ఎదురైనప్పటికీ, భారత స్పేస్ ప్రోగ్రాం వేగంగా ముందుకు సాగుతోందని వి.నారాయణన్ పునరుద్ఘాటించారు.
భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సరికొత్త అధ్యాయాలను లిఖించడానికి సిద్ధమవుతోంది.
దీంతో భారత్ వెంటనే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
స్పాడెక్స్ ఉపగ్రహాలపై ప్రయోగాలు నిర్వహించడానికి మార్చి 15 నుంచి విండో అందుబాటులో ఉంటుంది.
జనవరి 14న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.