Home » vaccinated people
దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులకు సింగపూర్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పర్యాటకులు ఎలాంటి క్వారంటైన్ లేకుండా సింగపూర్ లో
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే.. వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండదంతే. కానీ, కరోనా టీకా వేయించుకున్నప్పటికీ వైరస్ సోకే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో తేలింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూరిస్ట్ అప్లికేషన్స్ కు అప్లై చేసుకునేందుకు అందరికీ అనుమతులిచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా అప్రూవల్ పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్రతి ఒక్కరినీ
దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో 30 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిందో ఓ ఆసుపత్రి.
కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.. ఇక కరోనావైరస్ అంతమైనట్టే అనుకున్నాం.. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కరోనావైరస్ నిరోధించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే అనుమానం కలుగక మానదు. కరోనా టీకా తీసుకున్నవారి ద్వా�
రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో తేలింది.
ఒకవైపు వ్యాక్సినేషన్.. మరోవైపు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ వేయించుకోనివారితో పాటు టీకా తీసుకున్నవారు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలా? అంటే..
తెలంగాణ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే పగటి సమయంలో కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డంకులు తొలగిపోగా ఇక ఒక్కోక్కటికీ తెరుచుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని..