Home » vaccinated
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
దాదాపు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఓ వ్యక్తికి ఫోన్ లో మేసెజ్ వచ్చింది. దీనిని చూసిన ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఎలా వ్యాక్సినేషన్ వేస్తారని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా వ
దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే అందించినా దేశం జ�
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్. దీంతో ప్రజలంతా టీకా తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10 �
కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఫ్రీగా బీరు, బిర్యానీ పథకాలను తీసుకొస్తున్నాయి.
PM Modi : తనకు టీకా వేశారా ? వేసినట్లే తెలియలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2021, మార్చి 01వ తేదీ సోమవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు చేరుకున్న ఆయన..కరోనా (కోవాగ్జిన్) తొలి టీకా తీ�
illness for lady doctor vaccinated against corona : ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్లో డెంటల్ డాక్టర్గా పనిచేస్తున్న ధనలక్ష్మి 3 రోజుల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తర్వా�
Health Ministry దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 4,54,049 మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించినట్లు మంగళవారం(జనవరి-19,2021) కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. వ�