Home » Vaccinations
దేశంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 50 కోట్లు దాటింది. శుక్రవారం 43.29 లక్షల డోస్లు ఇవ్వడంతో, దేశంలో 50,03,48,866 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందచేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతమవుతుందా? వ్యాక్సినేషన్తో కరోనా వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా? అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతంకాబోతోంది?
భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కరోనా పడగ విప్పింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాల్గొన్న వీడియో కాన్ఫిరెన్స్లో సోమవారం మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్ పద్ధతి గురించి చర్చలు జరిపారు. ఈ మేర క్యూ ధాటి ప్రవర్తించవద్దని.. వారి టర్న వచ్చేవరకూ వెయిట్ చేయాలని సూచించారు. ఫ�