Home » Vaccine Doses
అఫ్ఘాన్కు భారత్ సాయం
మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు..
కరోనావైరస్ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అర్హులందరికీ టీకాలు అందేలా ప్రణాళికలు రచించి వ్యాక్సినేషన్ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాపిస్తోంది. డెల్టా వేరియంట్ వల్ల దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది.
కోవిడ్ వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ముఖ్యంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కోవిడ్ వేరియంట్లపై వ్యాక్సిన్ల ప్రభావం గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
కొత్త వ్యాక్సిన్ పాలసీని సోమవారం ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ 44 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ ఇచ్చింది.