Home » Vaccine
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాజల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ
దేశంలో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొం�
దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి నిన్న 9,651 మంది కోలుకున్నట్లు వివరించింది. మొన్న 59,210గా ఉన్న యాక్టివ్ కేసులు నిన్న 56,745కి తగ్గాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉన్న�
దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరో్గ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 9,685 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 59,210 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. దేశంలో రోజువా
దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,38,35,852కు చేరిందని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివి�
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశంలో నిన్న 5,439 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, అదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 65,73
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలం తర్వాత కొత్త కేసులు 8 వేల దిగువకు వచ్చాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ద
దేశంలో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి �
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 12,875 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 87,311 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున
దేశంలో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,084 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 94,047 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో రి�