Home » Vaccine
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ వ్యాప్తంగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 10,677 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 96,442 మంది చికిత్స తీస�
దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,900 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ �
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మొన్న దేశంలో 12,608 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 15,754 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనాకు 1,01,8
దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ తరహాలోనే మంకీపాక్స్ నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. వ్యాక్సిన్ తయారు చేయాల్సిందిగ�
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మ
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది.
గత పదిహేను రోజుల్లోనే (జూన్1-15వరకు) దేశవ్యాప్తంగా 47.5 లక్షల మంది వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నారు. అంతకుముందు పదిహేను రోజుల్లో 41.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకుంటే, తాజాగా ఆరు లక్షల మంది ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.