Home » Vaccine
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.
వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కొంత మంది గంటన్నర పాటు పరిగెత్తటం, నడవటం, సైకిల్ తొక్కటం, వంటి తేలికపాటి వ్యాయామాలు చేశారు.
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
కోవిడ్ను ఎదుర్కునేందుకు జిల్లా స్థాయిలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు