Home » Vaccine
కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కోవిషీల్డ్ టీకాను భారత మార్కెట్ లో రెగ్యులర్ గా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..
కరోనా కష్టకాలం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా వైరల్ జ్వరాలు ఇప్పుడు విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.
దేశంలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,39,85,920 కి చేరింది.
జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కోవిడ్ టీకా డ్రైవ్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది.
సూది అవసరం లేకుండా టీకా..ఎలా ఇస్తారు ? సాధ్యమేనా ?
ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వైరస్ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్ సోకినా తీవ్ర ప్రమాదం ఉండదని పలు అధ్యయనాలు తెలిపాయి. దీంతో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, తాజా అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగుచూసి
కేరళలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30వేల 196 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.