Home » Vaccine
కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్ల లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫిక�
వ్యాక్సిన్ కోసం క్యూ
రాష్ట్ర గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు.
కోవిద్ - 19 టీకా సామర్థ్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చండీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) పరిశోధకులు టీకాల పనితీరుపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఒక్క డోస్ తీసుకున్న వా�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
తిరుమల తిరుపతి దేవస్ధానం తన ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు జూన్ నెల జీతాలు నిలిపివేయాని టీటీడీ ఈఓ ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్ కు లక్ష రూపాయలు టోకరా వేశాడు ఆన్ లైన్ కేటుగాడు. బల్క్ లో వ్యాక్సిన్లు సరఫరా చేస్తానని చెప్పి ఆన్ లైన్ లో లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.
ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.