-
Home » vaikunta ekadasi
vaikunta ekadasi
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
Vaikunta Ekadashi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ..
తిరుమల ఘటనపై స్పందించిన మోహన్బాబు..
తిరుమల తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు.
Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
Vaikunta Ekadasi 2022 : రేపు వైకుంఠ ఏకాదశి (లేదా) ముక్కోటి ఏకాదశి విశిష్టత
కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి. ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.... ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏ
Vaikunta Ekadasi 2022 : తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా
Ekadasi : ఏడాదిలో వచ్చే ఏకాదశులు..వాటి విశిష్టత
ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.
కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత, ఉపవాస విధానం
importance and significance of mukkoti ekadasi : ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోట�
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
Vaikunta Ekadasi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివస్తున్నారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం క
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి : నేడు శ్రీరామావతారం
Mukkoti Ekadashi in Bhadradri : భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు కన్నులపండుగగా సాగుతున్నాయి. రోజుకొక అవతారంలో స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా..2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం..శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయం నుంచి బయలుదే�
తిరుమలలో మంత్రి కేటీఆర్ కుటుంబం
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్యలతో కలిసి కేటీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించ�