Home » Vaikuntha Dwara Darshan
టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు.
ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీ దర్శనం అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలోని కరీంనగర్లో రూ.30 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.