Home » Vaishno Devi shrine
ఇవాళ వందలాది మంది దుకాణదారులు, పోనీ సర్వీస్ ప్రొవైడర్లు నిరసనలో పాల్గొని "భారత్ మాతా కీ జై" అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రిడ్జిపై నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ బస్సు అమృత్సర్ నుంచి జమ్మూకాశ్మీర్లోని కత్రాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కొత్త సంవత్సరం రోజున తెల్లవారుజామున 2:30గంటల సమయంలో జమ్ముకశ్మీర్లోని కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వైష్ణోదేవి
జమ్మూ కశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కత్రలోని వైష్ణో దేవి మందిరం సమీపంలో షాట్ సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాలికా భవన్లోని క్యాష్ కౌంటింగ్ రూమ్లో సాయంత్రం 4.15 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
వైష్ణో దేవి. ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ వైష్ణో దేవి యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ము పర్వత సానుముల్లోని త్రికూట పర్వతమంపై కొలువైన వైష్ణోదేవీ యాత్ర సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కాను