Home » valuation
Karimabad High School : టీచర్లు సొంత పనులు చేసుకుంటూ విద్యార్థులతో మూల్యాంకనం చేయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. ఫైనల్ �
తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటర్ వాల్యుయేషన్లో సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పాస్ అవుతామని
వరంగల్ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుచుకుంటున్నారు. ఇంటర్ జవాబు పత్రాలను ఇంటికి తీసుకెళ్లి వాల్యుయేషన్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. హన్మకొండలోని ఇంటర్ వాల్యుయేషన్ సెంటర్ నుం