Home » Vande Bharat
ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ మార్గంలో ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి. అక్టోబరు 6న గుజరాత్లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్కు వెళ్తుండగా రైలు ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. మరుసటి రోజు అక
దేశంలో సొంతంగా తయారు చేసిన వందే భారత్ మూడో రైలు ట్రయల్ రన్ ముగిసింది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి ఇలాంటి మొత్తం 75 రైళ్లను అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుం�
ఇండియన్ రైల్వేస్ 2022 నాటికి అప్గ్రేడెడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను రెడీ చేయనున్నాయి. న్యూ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ తో రానున్నాట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పనుంది. గతంలో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని లాంచ్ చేస్తున్నట్ల
వందే భారత్ మిషన్లో శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు కీలక సేవలందించింది. ఇక్కడి నుంచి 6500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వ్యాపించకుండా విదేశీయులను వారి దేశాలకు పంపింది. ఇతర దేశాల్లో ఉన్న భార�