Home » Vande Bharat
రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.
మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు.
రాజ్ బి.సింగ్ అనే ఓ జర్నలిస్టు ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. భారతీయ రైల్వేను ట్యాగ్ చేస్తూ..
తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించనున్న మోదీ
అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామం సింగ్రౌలీకి వెళ్తున్నాడు. అతడు హైదరాబాద్లో సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. హైదరాబాద్ నుంచి భోపాల్కు చేరుకున్న వారు రైలులో స
ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
మధ్యప్రదేశ్లో 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
Vande Bharat: మృతుడిని శివదయాళ్ శర్మగా గుర్తించారు. అతడు రైల్వేలో ఎలక్ట్రీషియన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని వందే భారత్ రైలు తగ్గిస్తుందని చెప్పారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఇవాళ ప్�