Home » varanasi
హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.
భారీ అగ్నిప్రమాదంలో దగ్దమైన ద్విచక్ర వాహనాల్లో ఎక్కువ భాగం రైల్వే ఉద్యోగులవేనని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలు సమయం పట్టిందని అధికారులు తెలిపారు.
కాలుష్యం కారణంగా దేశంలో ఢిల్లీలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33వేల మరణాలు వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది.
కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని పవన్ ధీమా
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వారణాసిలో ఆరు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కన్వేయర్ బెల్ట్ లో ఉంచిన లగేజీ బయటకు వస్తున్న సమయంలో మరో కన్వేయర్ బెల్ట్ ను తాకి విరిగిపోకుండా..
తాను చెప్పినా కూడా కొడుకులు కటింగ్ చేయించుకోకపోవడంతో తండ్రి శివ్ ప్రకాశ్ కు విపరీతమైన కోపం వచ్చింది.
హీరోయిన్ నేహా శెట్టి వారాణసి వెళ్లగా అక్కడ గంగానదిలో ఇలా చీరకట్టుతో అందంగా ఆనందంగా విహరిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది