Home » Varma
అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం డేంజరస్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో విడుదల వాయిదా వేయక తప్పలేదు.
సినిమా అంటేనే వివాదం.. వివాదముంటేనే సినిమా చేస్తాననే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కొండా మురళి- సురేఖ దంపతులపై సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో 'రక్త చరిత్ర', వంగవీటి..
Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యా�
నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటనపై వివాదాలకు కేరాఫ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అమృత-మారుతీ రావుల కథతో సినిమాను తెరకెక్కిస్తుండగా.. వర్మ ట్విట్టర్ వేదికగా ఫస్ట్లుక్ను కూడా విడుదల చేశారు. ఈ సిని
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు చిక్కులు ఎదురవుతున్నాయి. చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుంచి..ట్రైలర్, టీజర్లు వివాదాస్పదమౌతున్నాయి. తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనను అవమానపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టు మెట్లు ఎక్కారు ప్
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రెండో టీజర్ విడుదలైంది. సోషల్ మీడియాలో కొత్త టీజర్ ట్రెండింగ్గా మారింది. కొన్ని నిమిషాల నిడివితో..వర్మ వాయిస్ ఓవర్తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం వివాదాస్పదంగానే ఉంది. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెరకెక్కిం�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించే విధంగా చంద్రబాబు కుటుంబం ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. రాంగోపాల్వర్మ పెట్టిన పోస్టింగ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�
ఎన్నికల టైంలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ దాఖలు అయిన పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదలను ఆపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సత్యనారాయణ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మార్చి 19�