Home » VARUN GANDHI
ఒకప్పుడు విధ్వేష ప్రసంగాలకు మారుపేరుగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపైనే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుండడం గమనార్హం. బీజేపీని వదిలేయనున్నట్లు ఎప్పుడో సంకేతాలు ఇచ్చిన వరుణ్ గాంధీకి తమ పార్టీలో చేరితే కీలక స్థానాన్ని ఇస్తామని ఎన్సీపీ, సమాజ్వాదీ పా�
స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.
జాతీయ జెండాను కొనని వారికి రేషన్ సరుకులు ఇవ్వకపోవడంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఘనంగా జరుపుకోవాల్సిన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పేదలపై భారం మోపకూడదన్నారు.
యూపీ బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఎక్స్ప్రెస్వేపై గుంతలు ఏర్పడ్డాయి.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
నిరుద్యోగం పెరిగిపోయిన సమయంలో ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ను ఎక్కువ ఖరీదు పెట్టి కొనేలా చేస్తున్నారు. కొత్త సిలిండర్ కనెక్షన్ ధర రూ.1,450 నుంచి రూ.2,200కు పెంచారు. సెక్యూరిటీ డిపాజిట్ ధర రూ.2,900 నుంచి రూ.4,400కు పెంచారు.
సొంతపార్టీ నిర్ణయాలపైన కూడా విమర్శలు చేసేందుకు వెనుకాడని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. మొత్తం 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్ కట్టడిలో" భాగంగా పలు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని యోగి సర్కార్ కూడా నైట్ కర్ఫ్యూ విధించడంపై
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుంటే వందల మంది