Home » Vegetable Cultivation
రైతులు లాభాల బాట పట్టేందుకు వ్యవసాయశాఖ అధికారులు పొలాల గట్లపై పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా కంది, మునగ, కూరగాయల విత్తనాలు రాయితీపై అందిస్తున్నారు.
ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.
చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతుండగా.. కొందరు నర్సరీల్లో ప్రోట్రేల విధానంలో పెంచే నారుపై ఆదారపడి కూరగాయల సాగు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సంప్రదాయ పద్ధతిలో పెంచే నారులో తెగుళ్ల బెడద ఉధృతి అధికమైంది.
రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆ�