Home » Vegetable Prices
గత వారం మునగకాయలు కిలో రూ.150కి అమ్ముడయ్యాయి. ఇప్పుడు అవే భారీగా పెరిగి కిలో రూ.500కు చేరుకున్నాయి.
బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు సెంచరీకి దగ్గరలో ఉంది. ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐదుగురు ఉన్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు వంద రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు.
పడిపోయిన కూరగాయల ధరలు..నష్టాల్లో రైతులు
తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.
టమాటా.. నిన్ను కొనేదెట్లా..!
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం (అక్టోబర్ 4, 2019) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం పథాన్ని మార్చేందుకు అనేక అంశాలు ఉన్నాయి. ఆగస్టు రెండో నెలవారీ విధానం నుంచి ఆహార ద్రవ్యోల్బణం దృక్పథం గణనీయమైన మెరుగుదలన�
ఉల్లి ఘాటు ఎక్కిస్తుంటే..టమాట తీపి ఎక్కిస్తోంది. అవును..మార్కెట్లో కిలో ఉల్లిగడ్డ రూ. 60 పలుకుతుంటే..టమాట కిలో రూ. 10కి పడిపోయింది. మిగతా కూరగాయాల ధరలు మాత్రం దిగిరానంటున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వారి జేబులు గుల్లవుతున్నాయి. ఆరు నెలల క్రిత�