Home » vehicles
డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదు. ఇటీవల అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి చాలా మంది సందర్శకులు తమ వాహనాలను వంతెనపై నిలుపుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కూడా వాహనా
తాజాగా ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వేపై పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం వేకువఝామున అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డట్లు ఘజియాబాద్ రూరల్ డీసీపీ రవికుమార్ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్
మీడియాలో ఈ వార్తను నేను ఒకరోజు గమనించాను. వీఐపీ భద్రత నుండి ఆ వాహనాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేను ఆరోజే ఆదేశించాను. అయితే ఇది మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇది నేను రికార్డులో ఉంచాను. ఇప్పుడు నేను చె�
హైదరాబాద్లోనూ వాహన చోరీ కేసులు తరచూ నమోదవుతుంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ సేఫ్ప్లేస్లో ఉన్నట్లేనని చెప్పొచ్చు. దేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు(9శాతం), చెన్నైలో(5శాతం) వాహన దొంగతనాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముం
ఏపీ శాసన మండలి ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నారా లోకేశ్ సహా టీడీపీ ఎమ్మెల్సీల వాహనాల్ని పోలీసులు దారి మళ్లించారు. రోజూ వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో ఇంటికి పంపించడం హాట్ టాపిక్ అయింది.
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.