Home » Verdict
ఉత్తరప్రదేశ్లో రూ.45 దొంగతనం కేసులో నిందితుడికి కోర్టు నాలుగు రోజులు జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తి జేబులో నుంచి 45 రూపాయలు కొట్టేసిన దొంగను పట్టుకుని 24 ఏళ్లకు జైలు శిక్ష విధించారు. ఈ తీర్పు ఇప్పుడు వైరల్గా మారింది.
అబార్షన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళలు వివాహితులై ఉండాల్సిన నియమం ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సురక్షితమైన, చట్టపరమైన అబార్షన్కు మహిళ
స్టే విధించాలని సన్నీరు సెల్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో పళనీస్వామి వర్గం విజయం సాధించింది. అన్నాడీఎంకేలో మరోసారి రచ్చ రచ్చ చెలరేగింది. పళని, పన్నీర్ వర్గాల మధ్య జరిగింది. రెండు వర్గాల బల ప్రదర్శనకు కేరాఫ్ గా
ఓ బాలిక అత్యాచారం కేసులో బీహార్ లోని అరారియా పోస్క్ కోర్టు.. విచారణను ఒక్కరోజులోనే పూర్తి చేసి అదే రోజు తీర్పు చెప్పి దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది
కాంగ్రెస్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి శశి థరూర్పై దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్మన్గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడార�
KERALA Kerala has given a verdict in favor of the LDF:CM Pinarayi Vijayan కేరళలో ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) చరిత్ర సృష్టించింది. అధికారాన్ని నిలుపుకొని తమకు తిరుగులేదని నిరూపించింది. కేరళలో నాలుగు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఈ న
అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ఆమెను కడతేర్చాడు. ఈ హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ భర్తకు
AP government files petition in Supreme Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసింది. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పిటిషన�
High Court shock SEC : తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సవాల్ చేయగా.. ధర్మాసనం తోసిపుచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ సింబల్ ఓట్లనే లెక్కించాలన్న సింగిల్ జడ్జి తీ�