Home » Verdict
High Court verdict BJP House Motion Petition : తెలంగాణ ఎన్నికల కమిషన్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ పై స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం నిన్న రాత్రి జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని తెలిపింది. పెన్నుతో మార్క
suicide attempt at highcourt: హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు దగ్గర కలకలం రేగింది. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. హైకోర్టు భవనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చాలా రోజులుగా పెండింగ్ లో ఉ�
దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�
బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా..ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయన చేస్తున్న ప్రయత్నాలుల బెడిసికొడుతున్నా..వెనుకడుగు వేయడం లేదు మాల్యా. తాజాగా. కోర్టు ధిక్కరణ రివ్యూ పిటిషన్ ను భారత అత్యున్నత న్యాయస్�
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�
9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై
తీర్పు ఇవ్వనుంది. 2019 నవంబర్ 6న చిన్నారి వర్షితను కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. బసినికొండకు చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ ఈ
నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదన�
శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.