Home » vigilance
ముగిసిన ఆడుదాం ఆంధ్రా విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’పై విజిలెన్స్ విచారణ పూర్తయింది.. ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమైంది..
ప్రాజెక్టుకు సంబంధించి చాలా రికార్డుల మాయమయ్యాయి. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవు. మేడిగడ్డ డిజైన్కు, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి.
దర్యాప్తులో అనేక అంశాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు.
హైదరాబాద్లోని ఇరిగేషన్ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు.
తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు..
Fertilizers Stores : రాష్ట్రంలో నకిలీ విత్తనాలు ఎరువులు, పురుగు మందులు అమ్మే దుకాణాలపై ఈరోజు అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మే దుకాణాల్లో తనిఖీలు నిర్వహ
checkings in vijayawada restaurants: విజయవాడలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్ లో తనిఖీలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు, ఆహారంలో నిషిద్ధ రంగులు �
తెలంగాణలో ESI-IMS స్కామ్ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ…. ఆయ�
ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశించింది. మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.