Home » vijayamma
వైఎస్ షర్మిల వెంట కడపకు వచ్చిన తల్లి విజయమ్మ.. ఆ తర్వాత షర్మిలతో కలిసి జగన్ వద్దకు మాత్రం...
వైయస్ఆర్సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ముగిశాయి. ఈ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
వైఎస్సార్కు నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు పూర్తవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించనున్నారు.
వైఎస్ఆర్ కోసం మోదీ బీజేపీ జెండాను దించారు
తెలంగాణలో రాజకీయపార్టీ ఏర్పాటు విషయంలో వేగంగా అడుగులు వేస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు షర్మిల.. వరుసగా తెలంగాణలో భేటి నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో భేటీ అయ్యారు. భేటి అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యా
ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్ల�
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని
నా బిడ్డ రౌడీ కాదు..రౌడీయిజం చేయలేదు..గూండాయిజం చేయలేదు..మీరే రౌడీలు..అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్న చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్ముళ్లూ, చెల్లెమ్మలు నన్ను రక్షించండన�
టీఆర్ఎస్.. బీజేపీ పార్టీలతో వైసీపీ అధినేత జగన్..లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని సీఎం బాబు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఖండించారు.