Home » vijayawada indrakeeladri
సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి చేరుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు (బుధవారం) మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు.
ఇంద్రకీలాద్రి.. దసరా ఉత్సవాలకు సిద్ధమైంది. ఆలయ సిబ్బంది.. విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొత్తం మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతుంటే ఆసుపత్రులలో బెడ్స్ సరిపోవడం లేదు. మరోవైపు స్మశాన వాటికల వద్ద అంబులెన్సుల క్యూలైన్లు హడలెత్తిస్తున్నాయి. ఇక్కడ అక్కడా అని లేకుండా ప్రధాన నగరాల నుండి పల