Home » Vijayawada Kanakadurgamma Temple
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కొలువైఉన్న కనకదుర్గమ్మ వారి ఆషాడ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
28న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను మూసివేయనున్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన భార్య భువనేశ్వరి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘వారాహి’ లక్ష్యం ..రాక్షస పాలన అంతం చేయడం అంటూ ఎన్నికల ప్రచారం రథం వారాహి పైకి ఎక్కి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తొలి పొలిటిక్ కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్ కు వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు హర్షం వ్యక్తంచేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.