Home » vijayawada news
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఏపీపీఎస్సి ద్వారా వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలనీ బీజేపీ యువ మోర్చా నేతలు డిమాండ్ చేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు
కొందరు యువకులు స్థానిక వైఎస్ఆర్ కాలనీలో తిష్టవేసి గంజాయి, మద్యం సేవిస్తూ స్థానికులపై దాడులకు తెగబడుతున్నారు
ఇంద్రకీలాద్రిపై మరో వివాదం రాజుకుంది. సెక్యూరిటీ టెండర్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి సెక్యూరిటీ కోసం 3 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ఎజైల్, మ్యాక్ కంపెనీలకు అర్హత ఉందని గుర్తించిన దుర్గగ�