Home » vijayawada
విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీగా.. Lagadapati Rajagopal Reentry
లగడపాటి రాజగోపాల్ రాజకీయంపై ఏపీలో ఉత్కంఠ
ఎంపీ వ్యవహారంపై లోలోపల రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు పైకి మాత్రం ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. Kesineni Nani - TDP
అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
కానుకల రూపములో బంగారం 800 గ్రాములు, వెండి 6 కేజీల 600 గ్రాములు వచ్చాయి.
ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు.
కొన్ని సంవత్సరాల నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అన్నింటికి తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారని కేశినేని చెప్పారు. Kesineni Nani - Vijayawada
ప్రతి ఇంటి నుంచి చిటికెడు మట్టిని సేకరిస్తామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను దుర్గగుడి అధికారులు అనుమతిస్తారు. సెప్టెంబరు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన