Home » vijayawada
రైతన్నల కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనదన్నారు. రైతన్న కన్నీళ్లు పెట్టకూడదని 39 వేల 85 కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా ఖర్చు చేశామని తెలిపారు.
చిత్తూరులో చంద్రబాబుపై అంగళ్ల అల్లర్ల కేసు నమోదు అయింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? న్యాయ స్థానం ఎలా ఉంటుందన్నది సస్పెన్స్ గా మారింది.
అది మరచి వైసీపీ నాయకులు నీచంగా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఒక్కసారిగా కురిసిన భారీ వానతో వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లగా మారడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. Bejawada Heavy Rain
ముందస్తు చర్యగా భారీ బలగాలను కళాశాల వద్ద మోహరింపజేశారు. Vijayawada - Police Forces
కొండచరియలు విరిగిపడకుండా అధికారులు చర్యలు
చంద్రబాబుకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. Chandrababu Arrest Case - Vijayawada
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పవన్ కళ్యాణ్ మూడు కార్లతోనే ముందుకు సాగుతున్నారు.
వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను అవమానించేలా, అవహేళన చేసేలా బూతులతో దూషిస్తున్నారని వాపోయారు. చెప్పలేని విధంగా తిట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.