Home » vijayawada
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.
జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
నాకు 100శాతం మండితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు అంటూ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆరు వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీకి బుధవారం మంత్రివర్గంలో ఆమోదం చేశారని వెల్లడించారు. సచివాలయ వ్యవస్థతో నూతన అధ్యాయానికి జగన్ తెర లేపారని పేర్కొన్నారు.
Andhra Pradesh : పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని వారికి జరిమానా విధించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తేలింది.
Andhra Pradesh : 1వ తేదీనే జీతాలు ఇవ్వమని మేము గవర్నర్ ను కలిసినందుకు ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. సస్పెన్షన్లు, అరెస్టులకు మేము భయపడం.
అభివృద్ధి వేరు, పార్టీలు వేరని ఎంపీ కేశినేని నాని అన్నారు. రాష్ట్రంలో రెండు ఫ్లాట్ ఫారంలు మాత్రమే ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు, రెండు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు.
విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన, అధిక-నాణ్యత డయాగ
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ఐటీ ఉద్యోగంతో మంచి భవిష్యత్ ను కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖను అకాల వర్షం బలి తీసుకుంది.