Home » vijayawada
డ్రెస్సింగ్ కూడా ఆలస్యంగా చేయడంతో ఇన్ఫెక్షన్ సోకింది. చివరకు చేతిని తీసేయాలని వైద్యులు అంటుండడంతో ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో గరుడ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికిపైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, శ్రీ బ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా మూడు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి విజయవాడలోని కెనాల్ రోడ్
విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.
Pawan Kalyan :ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు
ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ వారాహి
పవన్ కళ్యాణ్ నేడు తన ప్రచార రథం వారాహికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో పూజలు చేయించారు. అనంతరం వారాహిపై మంగళగిరి పార్టీ ఆఫీసుకి వెళ్తూ అభిమానులకు అభివాదం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద వారాహిపై నిల్చొని జనసేన కార్యకర్తలన�
ముందుగా ఆలయానికి చేరుకున్న పవన్ దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. పవన్కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాహనానికి పవన్ పూజ చేయించారు. కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ
‘లహరి’ పేరుతో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. మొత్తం పది బస్సులు అందుబాటులోకి వస్తు�