Home » vijayawada
ఇటీవలే సీతారామం సినిమాతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ తాజాగా విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.
రిలయన్స్ జియో సంస్థ ముందుగా 5జీ సేవల్ని ఏపీలో ప్రారంభించింది. త్వరలోనే మిగతా నెట్వర్క్స్ కూడా 5జీ సేవలు ప్రారంభించబోతున్నాయి. ప్రస్తుతం జియో సంస్థ ఏపీలోని ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభించింది.
విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల దందా బయటపడింది. నగరంలోని SRపేట పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సరిఫికేట్స్ దందాను నడిపిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. 10th Class పరీక్ష రాయకపోయినా 10రోజుల్లో సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు అన్నామలై వర్శిటీ
‘‘జయహో కేసీఆర్... దేశ రాజకీయాల్లో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం. కక్ష రాజకీయాలకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా’’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రేపు సీబీఐ విచారణను ఎదుర్కోనున్న విషయం
విజయవాడ జింఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ లీక్ అవ్వటంతో 10మంది చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని డాక్
విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏపీ వస్తుండటం ఇదే తొలిసారి.
దేశంలో ఒకప్పుడు 5 పైసల కాయిన్స్ చలామణీలో ఉండేవి. ఇప్పుడు ఆ కాయిన్స్ కనపడడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రెస్టారెంటు ఓ ఆఫర్ పెట్టి, 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. 35 రకాల వంటకాలు రుచ�
మంగళగిరి, విజయవాడ ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ..ఘరానా మోసం