Home » vijayawada
విజయవాడలో ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించినట్లు సంకల్ప్ సిద్ధి సంస్థపై ఆరోపణలు వచ్చాయి.
విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారులు గొడవకు దిగారు. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు.
ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్ సాఫల్య-2022 అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభ
విజయవాడలో బుద్ధా వెంకన్నను అడ్డుకున్న పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రత్వాన్ని వదులుకుని, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కల్యాణ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ అధికారుల దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంట్లో భాగంగా ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్.సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు.
హేమ మాట్లాడి వెళ్లిపోతుంటే ఓ విలేఖరి ‘‘మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు, దర్శనానికి ఏ టిక్కెట్ కొన్నారు? అని ప్రశ్నించాడు.'' దీంతో హేమ ఆ విలేకరిపై సీరియస్ అయి............
ఇక స్వచ్ఛమైన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రెండో స్థానం, మహారాష్ట్ర మూడో స్థానం సాధించాయి. వందకంటే ఎక్కువ అర్బన్ స్థానిక సంస్థలు ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపుర మొదటి స్థానంలో ఉంది. ఏపీకి సంబ�