Home » vijayawada
టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అను�
ఏపీలోని విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని CJI జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ప్రసగిస్తూ..న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే..ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం జరుగుతుందని కాబట్టి ప్రజలకు న్యాయం సత్వరమే అందేలా చూడాలని సీ
విజయవాడలో కోర్టుల భవన సముదాయన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టు ఆవరణలో జస్టిస్ రమణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు సీజే ప్రశఆంత కుమార్, సీఎం జగన్ పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనల
జాతీయ జెండా మనదేశ స్వాతంత్ర్యానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు ఏపీ సీఎం జనగ్ మోహన్ రెడ్డి. ఏపీ, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును మూడు రోజుల పాటు మూసివేయడంతో ఇంద్రకీలాద్రిపై రాకపోకలకు బ్రేకులు పడ్డాయి. ఘాట్ రోడ్డులో రాక్ పాల్ మిటిగేషన్ పనులతో ఇవాళ, రేపు, ఎల్లుండి రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ డి.భ్రమరాంబ తెలిపారు.
విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. ఆడుకుంటున్న పిల్లలపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.
చిల్లర డబ్బు కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్స్ చేస్తున్నాయి. ఏపీ, కర్నాటక నుంచి నగరానికి వచ్చి చిత్తు కాగితాలు ఏరుకునే కొందరు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాఫ్త�
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(