Home » vijayawada
మేయర్ల ఎంపికపై వైసీపీ దృష్టి
అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ లభించింది.
భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య. జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
రాజధాని మహిళా రైతులు పాదయాత్రగా విజయవాడ బయలుదేరారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలానికి చెందిన మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు పాదయాత్ర చేస్తున్నారు.
చంద్రబాబు బెజవాడలో నిర్వహించిన ప్రచారంలో ఎంపీ కేశినేని నాని గైర్హాజరయ్యారు. మొన్నటి వరకు నానిపై విమర్శలు గుప్పించిన బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు మాత్రం పాల్గొన్నారు.
vijayawada durga temple official presented silk clothes to sri saila mallanna : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానం అధికారులు ఈరోజు పట్టువస్త్రాలు స