Home » VIP Break Darshan
తిరుమలలో యూపీ నటి అర్చన గౌతమ్ హల్చల్ చేశారు. టీటీడీ అధికారుల తీరుపై అర్చన గౌతమ్ ఫైర్ అయ్యారు. తాను తెచ్చిన సిఫార్సు లెటర్కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బం�
11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది. 17న ఆణివార అస్థానం నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని....నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు.
అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. అక్టోబర్ 4న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అక్టోబర్ 5న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది.
తిరుమల వేంకటేశుడిని.. అందరి భక్తుల కంటే దగ్గరి నుంచి చూడాలని ఉందా? చాలా ఈజీగా.. వీఐపీలా.. బ్రేక్ దర్శనం చేసుకోవాలనుందా? ఐతే.. ఇందుకు ఎలాంటి రికమండేషన్లు
శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక సామాన్య భక్తులు కూడా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సిఫార్సు లేఖల అవసరమే లేదు. కేవలం రూ.10వేలు విరాళంగా ఇస్తే సరిపోతుంది. ఈ మేరకు టీటీడీ కొత్త స్కీమ్ ప్రారంభించింది. అదే శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ్(శ్�
తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�