Home » Viral Video
స్కైవాక్ రూఫ్పైకి ఎక్కి హల్చల్ చేశాడో యవకుడు.. అతడిని లాక్కొచ్చేందుకు ఐదుగురు నానా తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలోని గావ్దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేర�
దుకాణంలో ఓ పోలీసు తుపాకీ మిస్ ఫైర్ అయి అందులో పనిచేసే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దీంతో బాధితుడు తీవ్రగాయాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన పంజాబ్ లోని అమృత్సర్ లో చోటు చేసుకుంది. ఓ పోలీసు మొబైల్ షాప్కి వెళ్లి జేబులో
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిదీ వేసిన బంతి అఫ్గాన్ బ్యాట్స్ మన్ రహ్మానుల్లా గుర్బాజ్ ఎడమ పాదానికి తగలడంతో నొప్పితో వ
ఆసుపత్రి వర్గాల వివరణ ప్రకారం.. ఇద్దరు యువకులు స్టాఫ్ రూమ్లో కూర్చున్న నర్సును వీడియో తీస్తున్నట్లు గుర్తించడంతో వారిని బంధించినట్లు పేర్కొంటున్నారు. వీడియో డిలీట్ చేయమన్నా చేయలేదని, దీంతో ఆ ఇద్దరు యువకులను రూంలో వేసి కొట్టినట్లు తెలిసి�
షైక్తో ఒక వ్యక్తి గొడవ పడుతున్నాడు. ఇంతలో గొడవ కాస్త సద్దుమణిగింది. ఇంతలో రెచ్చగొట్టే విధంగా షైక్ ఏదో అన్నాడు. అంతే మళ్లీ ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ప్రారంభమైంది. ఇలా గొడవ పడుతుండగానే.. వేరే ప్రయాణికుడు షైక్ను రైలు డోర్ వద్ద నుంచి కిందకు తోశా
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ మహాకాళేశ్వర మందిరం పరిసరాల్లో కొందరు అమ్మాయిలు బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. పవిత్ర మందిరం వద్ద ఆ అమ్మాయిల
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పుర్ జిల్లా దేఢ్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వాళ్ల మమ్మీపై ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెల్ఫోన్ కొట్టేశాడన్న అనుమానంతో ఓ బాలుడి (8) కుడి చేతిని పట్టుకుని బావిలోకి వేలాడదీస్తూ అందులో పడేస్తానని బెదిరించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను 14 ఏళ్ల ఓ బాలుడు స్మార్ట్ ఫోనులో తీసి, ఆ వీడియోను బాధిత బాలుడి తల్లిదండ్రులకు చూపించ
భారత మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్న�