Home » viral
సాధారణంగా ప్రేమలేఖల్లో ప్రేమికులు వారి మనసులోని భావాలను పంచుకుంటారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ లవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 సంవత్సరాల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖను భార్య బయట పెట్టడంతో ఈ ప్రేమలేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
చేతి నిండా బ్యాగ్లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంతోషాలు, సరదాలు వయసుతో ముడిపడి ఉండవు.. ఏ పరిస్థితులు, పరిసరాలు కూడా అడ్డంకి కావు.. 80 ఏళ్ల బామ్మగారు ఎంతో ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపుతోంది.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ను ట్విట్టర్ యూజర్
రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. మర�
బెంగళూరు, ముంబయి లాంటి మహా నగరాల్లో అద్దెకి ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. ఇల్లు నచ్చితే అద్దె రేట్లు, అద్దె రేట్లకి అడ్జస్ట్ అయినా యజమానుల ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి సకల సౌకర్యాలతో అద్దె గది దొరికింది. ఇంతకీ ఆ గది స్టోరి ఏంటి?...
వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ�
ఓ రైతుకి ప్రధాని మోడీ అంటే విపరీతమైన అభిమానం. నిలిచి ఉన్న ఓ బస్సుపై మోడీ ఫోటో చూసి దగ్గరకు వెళ్లాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ఫోటోకి చెప్పుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయాలి.. అందరి దృష్టిని ఆకర్షించాలి.. ఇప్పటి యూత్ లో చాలామందికి ఇదే ఆలోచన. అందుకోసం ఏమి చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి చేసిన భయంకరమైన బైక్ స్టంట్ ఇంటర్నెట్ లో వైరల్ గామార